No.1 Short News

Newsread
ఒంగోలు: కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
ఒంగోలు లో కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Latest News
23 Apr 2025 22:44 PM
2
10