

No.1 Short News
Newsreadరేపు కురిచేడు లో ప్రజా దర్బార్
తేదీ : 25-04-2025, అనగా రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గం||ల వరకు కురిచేడు టౌన్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగును.కావున కురిచేడు మండలం లోని ప్రజలు సమస్యలు ఉన్నవారు అర్జీతో పాటు హక్కు పత్రాలను తీసుకొని స్వయం గా డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం కి అందజేసి తమ సమస్యలను పరిష్కరించుకోగలరు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారు.
Latest News
24 Apr 2025 20:02 PM