No.1 Short News

Umar Fharooq
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ, ఈ దాడి మన దేశం మీద జరిగిన దాడి, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోధాలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ఈ ఘటనకు భద్రత వైఫల్యమే కారణమని, బిజెపి ఈ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తుంది ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తుంది.అంతే కాకుండా దాన్ని అనుబంధ సంస్థ అయినా RSS కూడా ఇదే పనిలో ఉందని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైయస్ షర్మిల అన్నారు.
Latest News
26 Apr 2025 12:24 PM
0
20