No.1 Short News

Sk.Asma Reporter 9948680044
కాశ్మీర్ ఉగ్రదాడితో మరోసారి తెరపైకి వచ్చిన బాబా వంగా జ్యోతిష్యం
పహల్గామ్ దాడి తర్వాత బాబా వాంగ జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది..2025 నుంచి ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని.. అది వినాశనానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. అయితే.. పహల్గామ్ మారణహోమం దృష్ట్యా, పెరుగుతున్న ఘోరాలు గురించి ఆమె ముందే హెచ్చరించడం.. అలాగే ప్రస్తుత సంఘటన తీరును పరిశీలిస్తే..ఇక ప్రపంచ స్థాయి లో పరిస్థితులు మారిపోవచ్చు అనే వాదన వినిపిస్తుంది.
Latest News
27 Apr 2025 12:02 PM
0
25

Newsread
For better experience and daily news update.
Download our app from play store.