

No.1 Short News
NewsreadRTC బస్సుల్లో phone pay ఫెయిల్, ఇబ్బంది పడ్డ మహిళలు.
విజయవాడ నుంచి మేదరమెట్ల వెళ్లేందుకు ముగ్గురు మహిళలు టికెట్ తీసుకుని, కండక్టర్ కి ఫోన్ పే చేయగా అమౌంట్ పే అయింది. టికెట్ రాలేదు, మళ్ళీ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పగా వారిలో ఒక అమ్మాయి వాగ్విదాం పెట్టుకోగా సదరు కండక్టర్ మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చేస్తా, ప్రస్తుతం మీ అమౌంట్ నేను ఇస్తాను అని మానవతా దృక్పథం చేయించటం . అయితే RTC తరపున ఏ తప్పిదం జరగలేదని కేవలం కండక్టర్, ఆ మహిళల మధ్య అవగాహన లోపం వల్లనే టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందినే ప్రయాణీకులు గుర్తించారు.
Breaking News
04 May 2025 18:57 PM