No.1 Short News

Umar Fharooq
యుద్ధభూమిలో జవాన్ వీర మరణం
శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ ఈరోజు తెల్లవారుజామున 3.30 గం లకు జమ్మూకాశ్మీర్లో కాల్పులు జరగగా ఎంతో వీరోచితంగా పోరాడి 14 మందిని హతమార్చి తాను వీర మరణం పొందడం జరిగింది. ఈ వార్త విన్న మురళి తల్లిదండ్రులు తమకు ఒక్కడే కొడుకు కావడంతో శోక సంద్రంలో మునిగిపోయారు. కావున గ్రామస్తులు ప్రభుత్వం వారికి అండగా ఉండాలని కోరడం జరిగింది.
Latest News
09 May 2025 17:07 PM
0
6