

No.1 Short News
Sk.Asma Reporter 9948680044జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులను కలిసిన పలాస జనసేన నాయకులు
ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పలాస నియోజకవర్గ నాయకులు జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారిని కలిసి ఇటీవల నియోజకవర్గంలో జారిగిన కొన్నీ సంఘటనలు అధి నుంచి పార్టీకి కష్టకాలములో పార్టీలో పనిచేస్తున్న జనసేన నాయకులు అధ్వర్యంలో చెపడతున్న కార్యక్రమాలు గురించి చర్చించడo జరిగింది.జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోన కృష్ణారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దిలీప్ పాణిగ్రాహి,వజ్రపుకొత్తూరు క్లస్టర్ ఇంచార్జి దువ్వాడ వంశీకృష్ణ చౌదరి,జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గిరీష్, విద్యాసాగర్, శంకు శ్రీకాంత్, ప్రదీప్, ఉదయ్, ఆనంద్ ఉన్నారు.
Latest News
09 May 2025 17:40 PM