No.1 Short News

Sk.Asma Reporter 9948680044
యుద్ధ భూమిలో వీర మరణం పొందిన సైనికునికి ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటం జరుగుతుంది. ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది. ... డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి ఇంచార్జి దర్శి నియోజకవర్గం.
Latest News
09 May 2025 19:51 PM
0
26

Newsread
For better experience and daily news update.
Download our app from play store.