

No.1 Short News
Rasul.Skముండ్లమూరు మండలంలో వాహన తనిఖీలు
ముండ్లమూరు మండలంలోని శంకరాపురం లో శుక్రవారం సాయంత్రం ముండ్లమూరు ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు చేశారు. ప్రస్తుతం యుద్ద వాతావరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ వాహన తనిఖీలు చేసినట్లుగా ఎస్సై చెప్పారు
Latest News
09 May 2025 23:00 PM