

No.1 Short News
Rasul.Skనేడు దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ
ఈ రోజు దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి వర్థంతి సందర్భంగా.... మండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దళిత నాయకుడు పాలెపోగు డగ్లస్ గారి ఆధ్వర్యంలో పేదలకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమం లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గొప్పతనం గురించి చర్చించుకున్నారు..
Latest News
11 May 2025 15:55 PM