

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలంలోని పలు గ్రామాలకు ఉదయం 4 గంటల నుండి 9గంటల వరకు త్రీ ఫేస్ కరెంట్
రేపు అనగా 12/5/2025 తేదీన ఉప్పలపాడు 132/33కేవీ సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ నిర్వహించినందున తాళ్లూరు మండలంలోని
నాగంబొట్లపాలెం, దోసకాయలపాడు, బొద్దికూరపాడు, లక్కవరం సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 4గంటల నుంచి 9గంటల వరకు త్రీ ఫేస్ సప్లై ఇస్తున్నారు. కావున రైతుల గమనించి సహకరించాలని కోరుతున్నాము.
ఇట్లు
దర్శి ఏడీఈ
కృష్ణారెడ్డి
Latest News
11 May 2025 16:19 PM