

No.1 Short News
Umar Fharooqప్రమాదానికి గురి అయిన తాళ్లూరు టు ఒంగోలు ఆర్టీసీ బస్సు
మే 14 2025 ఒంగోలు నుండి తాళ్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివరామపురం, గాడి పత్తి వారి పాలెం మధ్యలో గల టర్నింగ్ వద్ద తాళ్లూరు నుండి వెల్లంపల్లి వైపు లోడుతో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు ఒక వైపున నాలుగు కిటికీలు, రైలింగ్, బాడీ ధ్వంసం కాగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కిటికీ వైపు ప్రయాణికులు ఎవరు కూర్చోకపోవడం వలన బస్సు డ్రైవరు కండక్టర్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
Latest News
15 May 2025 14:22 PM