

No.1 Short News
Umar Fharooqమహానాడులోని రక్తదాన శిబిరంలో గొట్టిపాటి లక్ష్మి కీలక పాత్ర
కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. మహానాడులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కీలకపాత్ర పోషిస్తున్న సందర్భంగా, దర్శి నుంచి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ,ఈ రక్తదాన శిబిరా కమిటీలో తాను భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని, అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని తాము ఇచ్చిన పిలుపుతో స్వతహాగా రక్తదానం చేసి,ఎంతోమంది జీవితాలను కాపాడటం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్త దాతలకు అభినందన పత్రాలు అందజేశారు.
Latest News
29 May 2025 06:47 AM