No.1 Short News

Umar Fharooq
30 - 5 - 2025 సంతనూతలపాడు లో జాబ్ మేళా
సంతనూతలపాడు ఎండ్లూరు డొంకలోని మహిళా ప్రాంగణంలో 30 - 5 - 2025 శుక్రవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఇందులో 10కి పైగా బహుళ జాతీయ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వారు,10 వ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న వారు అర్హులని తెలియజేశారు.
Latest News
30 May 2025 11:28 AM
0
4