No.1 Short News

Umar Fharooq
కనిగిరిలో కేంద్ర బృందం డయాలసిస్ కేంద్ర పరిశీలన
కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటితో పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర నీటి పరిశోధన సంస్థ గురువారం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించటం జరిగింది. డయాలసిస్ రోగుల సమస్యలతో పాటు, కనిగిరి ప్రాంతంలోని నీటి ఫ్లోరైడ్ శాతం తాగునీటి పథకాలకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోవడం జరిగింది.
Latest News
30 May 2025 11:28 AM
0
3