No.1 Short News

Newsread
వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన నవాజ్ అలీ
రాయచోటి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నవాజ్ అలీ వెన్నుపోటు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడని గతంలో విమర్శించిన చంద్రబాబు నేడు దాన్ని మించిన అప్పులు చేస్తూ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
Latest News
01 Jun 2025 17:15 PM
3
23