No.1 Short News

Newsread
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో మాట్లాడిన మైనారిటీ లీడర్ షంషీర్.
ప్రకాశం జిల్లా ఒంగోలు లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షైక్ సైదా పార్టీ శ్రేణులతో పార్టీ బలోపేతానికి తగినసూచనలు సలహాలు, ప్రస్తుత రాజకీయ ల పై చర్చ జరిగినది.ఇందులో పాల్గొన్న ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ ముస్లింలు ఒక్కప్పుడు రాజ్యాలు పరిపాలించారని ఇప్పుడు అన్ని రంగాలలో వెనుక పడి ఉన్నారు అని విద్య వైద్య ఆర్థిక రాజకీయాలలో చాలా వెనక బడి ఉన్నారు అని, కొన్ని చోట్ల కుల వివక్ష కూడా ఎదురుకుంటున్నారు అని .కలిసి మెలిసి ఉండే భారత దేశంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ కుల వివక్ష ను మతోన్మాదాన్ని త్వరగా నియంత్రించ కుంటే భవిషత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News
25 Jun 2025 07:18 AM
3
94

Newsread
For better experience and daily news update.
Download our app from play store.