No.1 Short News

Newsread
*సైదాపురం మండలం కలిచేడు వద్ద కూలీల తో వెళుతున్న ఆటో బోల్తా*
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు వద్ద కూలీల తో వెళుతున్న ఆటో బోల్తా, 15 మంది మైనింగ్ కార్మికులకు గాయాలు. సైదాపురం మండలం అనంతమడుగు నుండి పొదలకూరు మండలం కొనగలూరుకు వెళుతున్న కూలీలు. 15 మంది కూలీల తో వెళుతున్న ఆటో కలిచేడు మసీదు వద్ద అదుపుతప్పి తూము లోకి వెళ్ళి బోల్తా క్షతగాత్రుల్లో ఇద్దరు మగవారికి ఓ మహిళ కు తీవ్ర గాయాలు.
26 Jun 2025 11:34 AM
0
31

Newsread
For better experience and daily news update.
Download our app from play store.