

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ ADMS కంపెనీ స్కామ్ కోట్లల్లో మోసపోయిన జనాలు
ADMS ఎలక్ట్రిక్ వెహికల్స్ పేరుతో 40 వేల కోట్ల రూపాయల భారీ స్కాం పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసిన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ADMS ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సంతోష్ కుమార్ పతనబోయిన అనే కాంగ్రెస్ నాయకుడు ఇతనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు
Crime News
28 Feb 2025 13:04 PM