No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన తిమింగలం
కొత్తగూడెం,ఏసీబీ వలలో కూలిలైన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రవీందర్.రూ 20 వేలు లంచం తీసుకుంటుఉండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వై. రమేష్. కరాటే నేర్పేందుకు పాఠశాలకు రూ 30 వేలు మంజూరు. ఇన్స్పెక్టర్ కు ఇవ్వాల్సిన రూ 30 వేలల్లో 20 వేలు లంచం డిమాండ్.
Crime News
28 Feb 2025 14:53 PM
0
19