దర్శి: ఇంటింటికి రెవిన్యూ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
శనివారం దర్శి పట్టణంలో 1వ వార్డ్ లో ఇంటింటికి దర్శి రెవెన్యూ కార్యక్రమం లో బాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు డా|| గొట్టిపాటి లక్ష్మీ సూచనలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు దర్శి మండల MRO శ్రవణ్ కుమార్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు రెవెన్యూ సిబ్బంది, మున్సిల్ సిబ్బంది ఉన్నారు.