No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
కంభం: పాత్రికేయులను దూషించిన మహిళపై కేసు.!
కంభం పట్టణంలో పాత్రికేయులను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో వారి ఫోటోలతో సహా పెట్టి దూషిస్తున్న మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగతంగా దూషించటం నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు.
Local Updates
16 Mar 2025 22:34 PM
0
14