No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్
AP: వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు.
Politics
17 Mar 2025 11:40 AM
0
7

Newsread
For better experience and daily news update.
Download our app from play store.