No.1 Short News

Umar Fharooq
వై.ఎస్ షర్మిల రెడ్డి ని కలిసిన కైపు వెంకట కృష్ణారెడ్డి
విజయవాడ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల రెడ్డి గారి నీ మర్యాదపూర్వకంగా కలిసిన అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ అలాగే దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి,ఈనెల 14వ తారీఖున తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ తిరునాళ్లకు ఆహ్వానించడం జరిగింది.
Latest News
05 Apr 2025 10:54 AM
0
22