No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటిన చీమకుర్తి క్రీడాకారులు
చీమకుర్తికి చెందిన కె. వంశీకృష్ణ, ఎం. త్రివిక్రమ్ ఆదివారం రాష్ట్రస్థాయి అండర్ 15 రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. రాజమండ్రిలో రెజ్లింగ్ శాంపియన్షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రెజ్లింగ్ కోచ్ ఉమామహేశ్వర రావు, తదితరులు అభినందించారు
Sports News
07 Apr 2025 12:07 PM
0
21