ఈరోజు బక్రీద్ సందర్భంగా ఉల్లగల్లులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా హజరత్ మౌలానా అబూబకర్ సిద్ధిక్ గారు ఈద్ ఉల్ అదా నమాజ్, ఖుత్బా, దువా చదివించగా హజీ అబ్దుల్ రహీం గారు మాట్లాడుతూ బక్రీదు త్యాగ ఫలితం అని త్యాగానికి ప్రతీక అని చెప్పారు అలాగే ప్రవక్త వారి ఆచరణను జీవితంలో ఉంచుకుని ఇహ పరలోక సాఫల్యాలను పొందాలని కోరారు.