కురుమ కులస్తుల సంప్రదాయ వస్త్రం గా ఉన్న గొంగడికి యునెస్కో ( ప్రపంచ వారసత్వ కమిటీ ) గుర్తింపు లభించింది , చలికాలం లో వెచ్చగా , ఎండాకాలంలో చల్లగా ఉండటం ఈ గొంగడి ప్రత్యేకత . భారత దేశం లో 47 రాష్ట్రాల్లో ఈ గొంగడి ని సంప్రదాయ వస్త్రంగా భావిస్తారు . అలాంటి గొంగడికి యునెస్కో గుర్తింపు రావడం హర్షణీయకరమని బీర్కూర్ మండల కురుమ సంఘ నాయకులు బిరుగొండ ఒక ప్రకటన లో తెలిపారు