విరిగిన పాలు.. పోలీసులకు ఫిర్యాదు!
కూకట్పల్లిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొన్న హెరిటేజ్ పాలు విరిగిపోవడంతో, వినియోగదారుడు ఈ. రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో, నాసిరకం వస్తువులు అమ్ముతున్నారంటూ సూపర్ మార్కెట్ యజమాని, మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.