ఒంగోలులోని పిఎన్జి కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా కాంగ్రెస్
పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వైఎస్ షర్మిలమ్మ రానున్నారు ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు .
ఆమెకు స్వాగతం పలికేందుకు జిల్లాను ఇలా ముస్తాబు చేశామని షేక్ సైధా చెప్పారు. జిల్లా సమస్యలపై షర్మిలమ్మ ఏం మాట్లాడుతారో తెలియాల్సి ఉంది.