Telugu » Education and Job » Job Fair In Parvathipuram Manyam District Under The Auspices Of Andhra Pradesh State Skill Development Corporation Sn Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. అద్భుతమైన ఉగ్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జులై 28న జాబ్ మేళా జరుగనుంది. ఈ మేరకు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారిక ప్రకటన చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇది గొప్ప అవకాశమని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలని తెలియజేశారు.
ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ జాబ్ మేళా జూన్ 28న ఉదయం 9 గంటలకు సాలూరు శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాబ్ మేళాకు వచ్చేవారు తమ బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు రెండు ఫోటోలను తీసుకొని రావాలి. మరిన్ని వివరాల కోసం, ఏదైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 94947 77553, 73825 590223 లకు సంప్రదించాలని కోరా
MPPSC Recruitment 2025: Application Process Begins For Food Safety Officer Posts
The Madhya Pradesh Public Service Commission (MPPSC) has started the registration process for the recruitment of Food Safety Officers. Interested and eligible candidates can apply online through the official website - mppsc.mp.gov.in. The application window will remain open until August 10, 2025.
Candidates will have to appear for an OMR-based objective exam. Based on exam scores, three times the number of vacancies (plus ties) will be shortlisted for the interview. The final merit list will be prepared on the basis of combined marks of the written exam and interview
హార్ముజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణయం తీసుకున్న ఇరాన్ పార్లమెంట్.
అమెరికా దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన సరఫరా పాయింట్లలో ఒకటి. ప్రపంచ చమురు మరియు గ్యాస్ సరఫరాలో దాదాపు 25% శాతం ఈ ఇరుకైన జలసంధి ద్వారా ప్రతి రోజు రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఎఇ, ఖతార్ ఇరాన్ నుండి వచ్చే ఇంధనం,సరుకులు ఈ ఇరుకైన ఛానెల్ ద్వారా రవాణా అవుతాయి. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతోప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర పెరిగే అవకాశం ఉంది.
ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
హైదరాబాద్ లో పనిచేయుటకు మహిళలు కావలెను , హోమ్ మెయిడ్ , కుకింగ్, కేర్ టెకర్, పేషంట్ కేర్, బేబీ కేర్ వంటి ఉద్యోగాలు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి
ఈ ఉద్యోగాలు ఉచితంగా అందిస్తూ ఉచితంగా భోజన వసతులు కల్పించి ప్రతి నెల 15,000 నుండి 18,000 వరకు జీతం ఇవ్వబడును
శ్రీ హోమ్ కేర్ , కుక్కట్ పల్లి , హైదరాబాద్
తపాలా శాఖలో 21413 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్ మెంట్ నుంచి ఈ సంవత్సరంలో తొలి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టింగ్ కూడా సొంత జిల్లాలో ఉంటుంది.
ఈనెల 10 వ తేదీన అప్లికేషన్లు పారంభం అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మార్చి 3 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: దేశవ్యాప్తంగా 30వేలకు పైగా ఉద్యోగాలు. గ్రామీణ డక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), దఖ్ సేవక్.. తదితర కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 ఫిబ్రవరి . అప్లికేషన్ చివరి తేదీ: 03 మార్చి వరకు ఉంటుంది.
ఎడిట్ అప్లికేషన్ తేదీలు : 06 మార్చి నుంచి 08 మార్చి వరకు
విద్యార్హతలు : 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథమాటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చి ఉండాలి. 10వ తరగతి వరకు స్థానిక భాష ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్లకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్లకు 03 సంవత్సరాలు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. వేతనం: బీపీఎం ఉద్యోగులకు వేతనం నెలకు రూ. 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. ఏబీపీఎం, దఖ్ సేవక్ ఉద్యోగులకు నెలకు రూ. 10,000 నుంచి రూ. 24, 470 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం : ఎలాంటి రాత పరీక్షలేదు. టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
దివ్యాంగులకు 10సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.