Select Location
Newsread Image

No.1 Short News

Newsread
మంత్రి గొట్టిపాటి తో దొనకొండ అభివృద్ది గురించి చర్చించిన కపురం
2004 నుండి 2024 వరకూ 5 దఫాలుగాఎమ్మెల్యే గా విజయం సాధించి,హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా వుండి,2024 జూన్ 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులుగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ప్రప్రధమంగా, పవిత్రమైన శింగరకొండలోని పుణ్య క్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించుటకు రాష్ట్ర మంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన తరుణంలో, తన ఆప్త మిత్రులైన రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని, ప్రకాశం జిల్లా (IRCS) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆలయ ఉత్సవాలలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి, చిరకాల మిత్రుడైన గొట్టిపాటి తో మట్లాడుతూ...., ఆంధ్రరాష్ట్రం లోనే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతంలో కొన్నివేల ఎకరాలు ప్రభుత్వ భూములు వున్నాయని, ఈ ప్రాంతాన్ని సోలార్ హబ్బు గా ఏర్పాటుచేయబోతున్నట్లు రాష్ట్ర శాసనసభలో మీ ద్వారా ప్రకటించడం చలా మేము చాలా గర్వించదగిన సందర్భమనీ, గతంలో ఈ ప్రాంతంలో ఆసియా ఖంఢంలోనే అతిపెద్ద ఎరోనాటికల్ ప్రాజెక్టు ను ఏర్పాటుచేయాలని చాలా సువిశాలమైన భూముల కేటాయింపుకై చాలా సార్లు సర్వేలు నిర్వహించారని, ఇవన్నీ తుదిరూపంలోకి వచ్చేదశలో, అంతర్జాతీయ పారిశ్రామికధిగ్గజాలకు మౌళిక వసతులలో భాగంగా, 1932 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 137 ఎకరాల విస్తీర్ణమైన దొనకొండ విమానాశ్రయాన్ని పలుమార్లు(AAI) ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పలుమార్లు సర్వే చేసి, ఎలాంటి పురోగతికి నోచుకోలేదని, ఈసారీ ఏవిధంగా మీరు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న సోలార్ హబ్ తోపాటుగా,అంతర్జాతీయ ఏరోనాటికల్ ప్రాజెక్టుకు నిర్మాణానికి ముఖ్యమంత్రి ని ఒప్పించి,బ్రిటీష్ గవర్నమెంటులో ఒక వెలుగు వెలిగిన దొనకొండకు మీ చొరవతో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని,పేరుప్రఖ్యాతులున్న చందవరం భౌధ్ధస్తూపాలను అభివృధ్ధి చేసి,దొనకొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కొత్తపట్నం సముద్ర తీరం నుండి ఒంగోలు,చీమకుర్తి,తూర్పుగంగవరం,దరిశి వయా దొనకొండ మీదుగా తోకపల్లి,కుంట జంక్షన్,దోర్నాల మీదుగా సుప్రసిధ్ధ శైవక్షేత్రమైన శ్రీశైలం వరకు అధిక వ్యయంతో, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్న ఈ శుభతరుణంలో కొత్తపట్నం సాగర తీరంనుండి శ్రీశైలపుణ్య క్షేత్రం వరకు పర్యాటక రహదారి ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకునేవిధంగా చేసి దొనకొండకు, దరిశి ప్రాంతానికీ పుర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రధాన దోహదకారిగా వుంటారని మా ప్రాంత ప్రజానీకం వెయ్యికళ్ళతో మీ సేవకోసం ఎదురుచూస్తున్నారని ఆప్త మిత్రులైన రాష్ట్ర మంత్రి గొట్టిపాటికి ఆలయంలోని ఉత్సవాల విరామ సమయంలో అన్నీ విషయాలను సవివరంగా వివరించానని, దానకి నావైపునుండి సంపూర్ణంగా మద్దత్తునిచ్చి, వీటిని నెరవేర్చేందుకు నావంతు శక్తివంచన లేకుండా వీటి అమలుకు గట్టిగా కృషిచేస్తానని మంత్రి గొట్టిపాటి మాటిచ్చారని కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
View More
Latest News
13 Mar 2025 19:27 PM
2
53
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బొద్దికూరపాడు లో క్లస్టర్ కాంప్లెక్స్
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు బుధవారం జరిగాయి.ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్,సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగాయి. సమావేశాలలో బోధనా పాఠ్యాంశాల గురించి, విద్యార్థుల ప్రగతి గురించి, పరీక్షల గురించి చర్చించడం జరిగింది. సమావేశాలలో స్థాన విలువల గురించి గండూరి నాగరాజు ఉపాధ్యాయుడు తయారుచేసిన టిఎల్ఎం గురించి వివరణ ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.కార్యక్రమంలో క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ P సుబ్బారావు,కన్వీనర్ K శేషు, సి ఆర్ పి ,పులి మారుతి, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ వెంకాయమ్మ ,శేషు, కరీం,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
View More
Latest News
13 Mar 2025 19:21 PM
0
4
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: విధి నిర్వహణ లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంశాపత్రాలు.
విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ వై రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, దర్శి ఎస్సై మురళి, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మహేష్, మరియాబాబు, కిరణ మహేష్, ఐటి కోర్ కానిస్టేబుల్ బ్రహ్మం, హోంగార్డులు ఖాసీం, ఖాసి రాజు లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంస పత్రాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
View More
Latest News
12 Mar 2025 21:11 PM
4
80
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బూచేపల్లి శివ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తమీమ్ అన్సారి గారికి వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఎర్ర గొండ పాలెం MLA టి.చంద్ర శేఖర్,మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్,మాజీ MLA లు అన్నా రాంబాబు,కుందూరు నాగార్జున,జంకె వెంకట రెడ్డి,ఆదేన్న,ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి,కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ,వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్,రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,కటారి శంకర్, పీడీసిసి బ్యాంక్ మాజీ ఛైర్మెన్ బన్నీ, పాల్గొన్నారు.
View More
Latest News
12 Mar 2025 21:10 PM
0
8
Newsread Image

No.1 Short News

Newsread
వందేళ్ల నాటి తమ పూర్వీకుల ఇంటికి కొత్త రూపునిచ్చిన నటుడు మురళీమోహన్
ప్రముఖ నటుడు మురళీమోహన్ తమ పూర్వీకులు వందేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని చాటపర్రులో ఉన్న ఈ పురాతన భవంతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ పునరుద్ధరణ ద్వారా రాబోయే 50-60 సంవత్సరాల వరకు భవనం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది మురళీ మోహన్ తాత గారు నిర్మించిన ఇల్లు.
View More
Latest News
12 Mar 2025 15:51 PM
6
18
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ హైకోర్టులో పోసానికి ఎదురుదెబ్బ
సీఐడీ పీటీ వారెంట్‌కు బ్రేక్ వేయాలన్న పోసాని కృష్ణమురళి ప్రయత్నం విఫలమైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ పీటీ వారెంట్ ను రద్దు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు.
View More
Latest News
12 Mar 2025 15:47 PM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బూచేపల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా YSR CP పార్టీ ఆవిర్భావ వేడుకలు
నేడు YSR CP పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావున దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులోని పార్టీ కార్యాలయం నందు YSR CP పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఓటమికి వంగిపోకుండా విజయానికి పొంగి పోకుండా ప్రజలకు కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటూ దూసుకుపోతున్న YSR CP పార్టీ 15 వా వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
12 Mar 2025 15:45 PM
0
9
Newsread Image

No.1 Short News

Newsread
సీసీ ఫుటేజ్..మంచినీళ్లు కావాలని అడిగి మంగళ సూత్రం దొంగలించిన దొంగ
హైదరాబాద్ - KBHBలో టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళని మంచినీళ్లు ఇవ్వమని అడిగి తన మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకొని వెళ్లిన దొంగ. ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
View More
Breaking News
12 Mar 2025 15:08 PM
1
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నౌకరీ దో - నషా నహి
ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో జరిగిన నౌకరీ ధొ- నషా నహి కార్యక్రమంలో అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిభ్,ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామ రావు,యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మమత నాగి రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఎన్నికల హామిళలో ఇచ్చిన ఉద్యోగ హామీలను,నిరుద్యోగ భృతి మరియు ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా సరఫరా జరుగుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో, కైపు వెంకటకృష్ణా రెడ్డి,అసంఘటిత కార్మికుల ,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ ,దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పాల్గొనడం జరిగింది.
View More
Latest News
12 Mar 2025 14:58 PM
0
8
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమం
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తమీమ్ అన్షారియ కి వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
12 Mar 2025 14:38 PM
0
9
Newsread Image

No.1 Short News

Umar Fharooq
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో కుకింగ్ ఏజెన్సీ ఇబ్బందులు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఎగ్ ఫ్రై, ఫ్రైడ్ ఎగ్, ఎగ్ కర్రీ, చిక్కి, నాలుగు కూరగాయలతో కర్రీతోపాటు సాంబారు తయారీతో ప్రతిరోజు రోజుకు ఒక రకం తో విద్యార్థులు తినటానికి చాలా బాగుంటుంది.
View More
Latest News
12 Mar 2025 14:35 PM
0
9
Newsread Image

No.1 Short News

Rasul.Sk
నిఘా నీడలో గ్రామాలు
ముండ్లమూరు మండలం లోని గ్రామాలలో సీసీ కెమెరాలును ఎస్ఐ వై నాగరాజు ఏర్పాటు చేయించారు. గ్రామాలలో దాతలు సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అద్దంకి, దర్శి రోడ్లలో ప్రధాన కూడలిలో గ్రామాలలో ఎంట్రన్స్ లో, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలు ఏర్పాటు వలన ప్రతి ఒక్కరి కదలిక గమనించవచ్చునని, కొంతమేర నేరాలు తగ్గుతాయని ఎస్ఐ నాగరాజు తెలిపారు.
View More
Latest News
12 Mar 2025 14:07 PM
0
9
Newsread Image

No.1 Short News

Rasul.Sk
చీటింగ్ కేసు నమోదు
ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన బిజ్జం సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఐటిసి ఉద్యోగి దారం నాగార్జున్ రెడ్డి అనే వ్యక్తి 2023 సంవత్సరంలో బిజ్జం సుబ్బారెడ్డికి వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్ ,ట్రక్కులు, రోటవేటర్స్ మొదలగునవి సబ్సిడీ ద్వారా ఇప్పిస్తానని చెప్పి , నమ్మించి,అతని వద్ద సుమారు 08 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని, ఫిర్యాదికి సదరు వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్స్ , ట్రక్కు,రోటవేటర్ మొదలైన వస్తువులు ఇవ్వకుండా మరియు అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా మోసం చేసినట్లు అదే విధంగా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న వ్యవసాయదారు లను ఇదేవిధంగా నమ్మించి మోసం చేసి ,వారి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు ఇవ్వగా సదరు ఫిర్యాదు పై ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
View More
Latest News
12 Mar 2025 14:06 PM
1
10
Newsread Image

No.1 Short News

కపురం శ్రీనివాసరెడ్డి
దరిశి గురుకుల పాఠశాల పై శ్రధ్ధచూపండి.
ఈ రోజు దరిశి నగర పంచాయతీ పరిధిలోని ఎన్నెస్పీ కాలనీలోని డాక్టర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో 50 శెంట్ల (అర ఎకరా)స్థలాన్ని ఇంకా ఇప్పటివరకూ ఎవరి ఆధీనంలో లేకుండా గురుకుల పాఠశాలకు అప్పచెప్పకుండా ఎందుకు పాఠశాల మద్య ఉంటారని విషయాన్ని, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు ప్రకాశం భవనంలో కలిసి, గురుకుల పాఠశాల బాగోగుల గురించి చర్చించే దానిలో భాగంగా, పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అనుభవిస్తున్న తీరు,తలిదండ్రుల పర్యవేక్షణకు దూరంగావుండి గురుకులంలో విద్యనభ్యసించడానికి వచ్చిన చిన్నారులను అన్నీ తామేనని విద్యార్థుల గురుతరమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులందరూ అనుభవిస్తున్న వ్యధను కలెక్టర్ తమీమ్ అన్సారియా కు పూసగుచ్చినట్లు వివరించానని కపురం శ్రీనివాస రెడ్డి అన్నారు.ఎన్నెస్పీ కాలనీలో ఈ గురుకుల పాఠశాలే గాకుండా,దూరదర్శన్ కేంద్రం,ఎంపీపి స్కూల్,ఫైర్ స్టేషన్లలో,ఇండోర్ స్టేడియం,డీఎస్పీ ఆఫీసు మరియు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు ఉన్నాయి.అన్నీ కార్యాలయాలు బాగున్నప్పటికీ, ఏ క్లారిటీ లేక విద్యార్థుల పరీక్షల సమయంలో విష సర్పాలతో భయాందోళనకు గురవుతున్నారని కలెక్టర్ కు తెలిపానని తెలియజేశారు.
View More
Latest News
11 Mar 2025 22:20 PM
2
31
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వెంకటసుబ్బారెడ్డి కి శుభాకాంక్షలు
తాళ్లూరు మండల YSRCP పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన తూము వెంకట సుబ్బారెడ్డి గుంటిగంగా భవాని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులని శాలువా , పూలమాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో గుంటిగంగా భవాని దేవస్థానం మాజీ ఛైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు , భీమిరెడ్డి,నాగమల్లేశ్వరరెడ్డి,అడ్వకేట్ , మండల SC సెల్ అధ్యక్షులు పునూరి దేవదానం , లక్కవరం ఎంపీటీసీ కొటేసు, పునూరి చిన్న నాగరాజు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
View More
Latest News
10 Mar 2025 14:10 PM
0
32
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయింది
ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నా నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరు - మీడియాతో చిట్ చాట్‌లో జగ్గారెడ్డి
View More
Politics
10 Mar 2025 13:42 PM
0
30
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరులోని వెలుగు కార్యాలయంలో ఏపిఎం దేవరాజు అధ్యక్షత వహిస్తూ మహిళా దినోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిపి,శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు మానసికంగా ఎంతో దృఢమైన వారని ఆయన అన్నారు. ఏపిఎం దేవరాజు మాట్లాడుతూ గృహంలోనే కాకుండా ఉద్యోగ,వ్యాపార రంగాలలో ముందంజ వేస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ టిడిపి మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లాలు ఇంటికి వెలుగు అయితే మహిళలు దేశానికే వెలుగునిస్తున్నారని వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి,కొండారెడ్డి, జడ్పిటిసి మారం వెంకారెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, ఎడమ కంటి శ్రీనివాస్ రెడ్డి, గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ యాతం శ్రీనివాసరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు శివనాగిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ నరసింహులు, మండల సమైక్య అధ్యక్షురాలు ఎం సుజాత, ఏపిఎం దేవరాజు, ఈసీలు మోహన్ రావు, సుచేంద్ర,అకౌంటెంట్ కుమారి,వివో ఏలు గ్రామ సంఘ అధ్యక్షురాలు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
09 Mar 2025 17:25 PM
1
51
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం
ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం
View More
Politics
09 Mar 2025 16:42 PM
1
45
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఎ బి సి స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరు మండలం లో ఎబీసీ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం కరస్పాండెంట్ టి.శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు తీర్చిదిట్టటంతో తల్లుల పాత్ర కీలకమని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పటంలో ఎంతో ఓర్పు, నేర్పు, ఔదార్యం ప్రదర్శిస్తారని అన్నారు. డైరెక్టర్ కాలేషా బాబు మాట్లాడుతూ ప్రకృతిలో పురుషులకు ముందు ఆమె ఉందని ప్రతి ఇంగ్లీషు పదంలో ఉన్న అక్షరాలతో ఉదాహరణలో వివరించారు. విజేతలైన ఉపాధ్యాయులు సుజాత లకు, ఉదయలక్ష్మిలకు బహుమతులు అందించారు.
View More
Latest News
09 Mar 2025 16:40 PM
0
26
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి వైపు పయనించింది. వివిధ రంగాలలో మహిళలు ప్రగతి పథంలో ముందుకు పయనిస్తున్నారు. సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్, గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి,డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి,డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.
View More
Latest News
08 Mar 2025 11:51 AM
0
39
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలుతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ గౌరవ అధ్యక్షులు పొలం రెడ్డి సుబ్బారెడ్డి, అధ్యక్షులు గుండూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు, మండల కమిటీ.
View More
Latest News
08 Mar 2025 11:45 AM
0
36
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పశువుల భీమా పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలి
ఒంగోలు జిల్లాలోని తమ పశువులకు పోషకులు బీమా చేయించుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి (డీఏహెచ్వో) డాక్టర్ బేబీరాణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తించేలా చర్యలు తీసుకున్నారని ఆమె అన్నారు.పశువులు మృత్యువాత పడిన సమయంలో పరిహారం అందుతుందని తెలిపారు.ఒక్క పశువుకు రూ.15వేలకు రూ.960 ప్రీమియం ఉందని ప్రభుత్వ వాటా రూ.768, రైతు వాటా రూ.192 చెల్లించాలన్నారు.రూ.30వేల బీమాకు ప్రీమియం రూ.1,920 ఉండగా ప్రభుత్వవాటా రూ.1,536, రైతు వాటా రూ.384, గేదెలు, మేకలు ప్రీమియం రూ.375 ఉండగా ప్రభుత్వ వాటా రూ.300, రైతు వాటా రూ.75 చె ల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులందరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె చెప్పడం జరిగింది.అయితే జిల్లాకు మొదటి విడతలో రూ.18లక్షల రాయితీని గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం విడుదల చేయగా ప్రస్తుతం రూ.16 లక్షలు విడుదల చేసిందనీ ఆమె అన్నారు.
View More
Latest News
08 Mar 2025 11:44 AM
0
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందని అన్నారు. ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పాల‌న చేశామని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించామని, నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశామని వివరించారు. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించామని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టామని జగన్ పేర్కొన్నారు.
View More
Latest News
08 Mar 2025 10:29 AM
0
26
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6.49 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి,అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.
View More
Latest News
08 Mar 2025 09:43 AM
0
21
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని రామభద్రపురంలో రీ సర్వేపై రైతులకు అవగాహన
తాళ్లూరు మండలంలో రామభద్రాపురంగ్రామాన్ని మోడల్పైలట్ రీసర్వే గ్రామంగా ఎంపికచేసిఇటీవల జరిగిన రీసర్వేపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సంజీవరావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రైతులందరికీ సర్వే జరిగే ముందు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది రైతుల సమక్షంలోనే భూములకొలతలను తీయటం జగిందన్నారు. రికార్డుల ఆధారంగా భూమిలో ఉన్న హక్కుదారుని వివరాలు పూర్తిగా నమోదు చేయటం జరిగిందన్నారు.రీసర్వే జరిగినందున ఏవైనా అభ్యంతరాలు,స మస్యలు వుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే పరిశీలించి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డీటీప్రశాంత్,మండల సర్వేయర్ వై.శ్రీనివాసరావు,విఆర్వోలు చంద్రశేఖర్ రావు,కాశీంబీ,రమణారెడ్డి,వి లేజ్ సర్వేయర్ లు భవానీ,మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
08 Mar 2025 09:42 AM
1
22
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తల్లిగా,భార్యగా,చెల్లిగా,అక్కగా,ప్రతి కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబాన్ని చక్కదిద్దడంలో వారికి వారే సాటి, సాధారణ విద్యార్థి నుండి గర్భిణీ వరకు.. ఐఏఎస్,ఐపీఎస్,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ప్రధాన మంత్రులు,కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులు,జడ్జిలు,డిఎస్పీలు,ఎస్సైలు,ఇలా వివిధ సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళల పాత్ర ఎనలేనిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిద రంగాలలో సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తునను. ఇట్లు: మీ సాదిక్ బి ఎస్ ఆర్ న్యూస్ దర్శి
View More
Latest News
08 Mar 2025 08:50 AM
1
23
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు రాక
నేడు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మార్కాపురంలో పర్యటించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి మార్కాపురం వస్తుండగా ఆ ప్రాంతమంతా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం వాసులు సీఎం చంద్రబాబు మార్కాపురం బహిరంగ సభలో మార్కాపురం ప్రత్యేక జిల్లా గురించి చేసే ప్రకటన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
View More
Latest News
08 Mar 2025 08:47 AM
0
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : గోమాత కి అంత్యక్రియలు
బీర్కూర్ మండలం కేంద్రం లో తిమ్మాపూర్ రోడ్ లో గోమాత అంత్యక్రియలు చేయటం జరిగింది. ఇట్టి దైవ కార్యములో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు
View More
Latest News
07 Mar 2025 21:26 PM
3
25

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
రాబోయే కాలంలో తెలంగాణ లో బీజేపీ జండా ఎగురవేస్తాం
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య గారు , అంజి రెడ్డి చిన్నమలై గారి విజయం సాధించిన అంశం పై బీర్కూర్ మండల బీజేపీ నాయకుడు వడ్ల బస్వరాజ్ మాట్లాడుతూ , ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన విజయం ఒక శుభ సూచికం అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలియజేసారు
View More
Latest News
07 Mar 2025 21:17 PM
3
23
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నాగబాబు నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ వేయగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్ బలపరిచారు. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్,పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తన నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కు,కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
07 Mar 2025 17:22 PM
1
20
Newsread Image

No.1 Short News

Umar Fharooq
డైట్ బకాయిల విడుదల ఏపీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలకు గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పెండింగ్ డైట్ బకాయిల చెల్లింపుల కోసం రూ. 5.50 కోట్లును ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులను విడుదల చేసినట్లు అన్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని, ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
View More
Latest News
07 Mar 2025 16:27 PM
0
20
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్
బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. దీనిపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని,అది బయటికి ఎలా లీకైందో తెలియదని ఆయన చెప్పడం జరిగింది.
View More
Latest News
07 Mar 2025 16:26 PM
0
18
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కైపు వెంకటా కృష్ణారెడ్డి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ,పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆమోదంతో మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వివరాలను డిసిసి అధ్యక్షులు షేక్ సైదా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. 1 . దర్శి టౌన్ - సిరిమల్లె పౌలేష్. 2 . దర్శి రూరల్ - కరిపిరెడ్డి శ్రీరామిరెడ్డి. 3 . ముండ్లమూరు - మారం కోటిరెడ్డి. 4. తాళ్లూరు - కూకట్ల వీరబ్రహ్మం. 5 . దొనకొండ - రామిరెడ్డి శివారెడ్డి. 6. గురిచేడు - చిన్న మీరావలి. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి కొత్తగా నియామకమైన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
View More
Latest News
07 Mar 2025 12:44 PM
0
22
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూకట్ల వీరబ్రహ్మం
తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన కూకట్ల వీరబ్రహ్మం ను జాతీయ కాంగ్రెస్ పార్టీ తాళ్లూరు మండల,అధ్యక్షుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆయనకు నియామక పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సైదాకు,తనకు పదవి రావటం కోసం కృషి చేసిన,దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డికు, కూకట్ల వీరబ్రహ్మం కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
07 Mar 2025 12:43 PM
0
13
Newsread Image

No.1 Short News

T Mahesh
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి: పుట్టపర్తి ఎమ్మెల్యే వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం శాసనసభలో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. వాల్మీకి బోయ కుటుంబాలు రాయలసీమ ప్రాంతంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చితే వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని వారు తెలిపారు.
View More
Politics
07 Mar 2025 09:20 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మీ రాజకీయ భవిష్యత్ కోసం న్యూస్ రీడ్ తో మొదటి అడుగు వేయండి
మీరు రాజకీయ నాయకులా? మీరు మీ రాజకీయ కెరియర్ స్ట్రాంగ్ ని నిర్మించుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే మన న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ ఆప్ అందుబాటులో ఉంది . ఈ యాప్ లో మీరు ప్రతి రోజు చేసే కార్యకలాపాలు వెంటనే పబ్లిసిటీ చేయచ్చు , రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ప్రజలు క్షణాల్లో మీ వార్త చూడటం జరుగుతుంది . మీరు డిజిటల్ గా మీ ప్రమోషన్స్ మీరే న్యూస్ రీడ్ ఆప్ ద్వారా చేసుకోవచ్చు . మీకు కొత్త ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు . ఇలా చాలా రకాల ఉపయోగాలు మీకు న్యూస్ రీడ్ షార్ట్ న్యూస్ అప్ అందిస్తుంది . అతి తక్కువ ధరకే నెల ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి , ప్రైమ్ లీడర్ గా మీ ఏరియా లో మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందటానికి వెంటనే న్యూస్ రీడ్ ప్రైమ్ లీడర్ Subscription తీసుకోండి . న్యూస్ రీడ్ బ్రాంచెస్ తెలంగాణ బ్రాంచ్ ఫోన్ : 8125023601 ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ ఫోన్ : 9948680044
View More
Latest News
06 Mar 2025 16:52 PM
0
22
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : బీజేపీ ఘన విజయం తో అంబరాన్ని అంటిన సంబరాలు
నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమలై అంజి రెడ్డి గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈ రోజు బీర్కూర్ మండలం కేంద్రం లో కామప్ప చౌరస్తా వద్ద టపాకాయలు పేల్చి మీటాయి లు పంచడం జరిగింది ఈ సందర్భంగా బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ MLC, పట్టబద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కి పేరు పేరు నా ధన్యవాదాలు, తెలియజేసరూ రానున్న స్థానిక ఎన్నికల్లో ZPTC, MPTC, సర్పంచి ఎన్నికల్లో విజయం కేతనం ఎగురవేస్తాo, అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి లు, బొంతలా శ్రీనివాస్, మండల నాయకుడు వడ్ల బస్వరాజ్, యోగేష్, బిజెపి సీనియర్ నాయకులు పోoచూ గోండ,SC మోర్చా అధ్యక్షుడు సాయిలు, బిజెపి సీనియర్ నాయకులు, హన్మాన్డ్లు, రాము, బీర్గొండ, సాయి బాబా, పండారి, విటాల్,రాజు, నగేష్, ఉప్పు శ్రీనివాస్, కళ్యాణ్ కార్యకర్తలు పాల్గొన్నారు
View More
Latest News
06 Mar 2025 16:40 PM
1
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కారులో లింగ నిర్ధారణ పరీక్షలు , బాలిక అని తెలిస్తే...!!
కారులో లింగ నిర్ధారణ పరీక్షలు..బాలిక అని తేలితే ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు ఒక కారులో అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం ఏర్పాటు చేసుకొని పేద మహిళలను టార్గెట్ చేస్తూ కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు ఒక వేళ గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి పంపి అబార్షన్ చేయించి పైసలు వసూలు చేస్తున్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు
View More
Latest News
06 Mar 2025 14:15 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్ (24), అదే మండలం భూపాలపట్నంకు చెందిన అలేఖ్య (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరేమో అని భయంతో క్షణికావేశంలో తన స్నేహితుని గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
View More
Latest News
06 Mar 2025 13:01 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు శశికాంత్
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లోని గాండ్ల సంఘం వెనకాల భారీ అగ్నిప్రమాదం సంభవించి అగ్నికి 3 ఇండ్లు కాలి బూడిద అవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నిరుపేదలు అయిన పిడుగు శంతవ్వ, సాయవ్వ, గంగామని లకు 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మియాపురం శశికాంత్. స్థానిక ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి పోచారం భాస్కర్ రెడ్డి గార్ల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు సందీప్ పాటిల్, కొరిమే రఘు, పృథ్వి, రాజు,ప్రశాంత్,బస్వంత్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
06 Mar 2025 12:47 PM
1
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
గాయని కల్పన దెగ్గర నుండి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
ఆత్మహత్యయత్నం చేసిన గాయని కల్పన స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు.చదువుకోవడానికి హైదరాబాద్‌ రావాలని.. పెద్దకూతురికి చెప్పిన కల్పన.కేరళలోనే ఉంటానన్న పెద్ద కూతురు.మనస్తాపంతో ట్యాబ్లెట్లు వేసుకున్నానన్న కల్పన..
View More
Latest News
05 Mar 2025 15:06 PM
0
27
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మలక్‌పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్
మలక్‌పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్ కుమార్ అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని హత్య చేసిన వినయ్ శిరీషకు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన వినయ్ స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి భార్యను హత్య చేసిన వినయ్ శిరీష గుండెపోటుతో చనిపోయిందని మేనమామకు తెలిపిన వినయ్ మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పిన మేనమామ శిరీష మేనమామ వచ్చేంతలోగా డెడ్ బాడీని తరలించిన వినయ్ సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ ని ట్రేస్ చేసి పట్టుకున్న మేనమామ పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని దోమలు పెంట వద్ద పట్టుకున్న మేనమామ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా హత్య చేసినట్లు నిర్ధారణ వినేయతోపాటు సోదరిని అరెస్టు చేసిన పోలీసులు
View More
Crime News
05 Mar 2025 10:43 AM
1
27
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్‌ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు
ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే హాల్ టికెట్లను పంపింది. దీంతో వారు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇలాంటి విధానం అమల్లోకి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇటీవల ఇంటర్ విద్యార్థులు కూడా ఇలాగే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. ఈ విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సాయంతో ఎవరికి వారు నేరుగా తమ హాల్ టికెట్లను తీసుకుంటున్నారు.
View More
Education
05 Mar 2025 10:23 AM
0
31
Newsread Image

No.1 Short News

Newsread
చిన్న పొరపాటుతో వినియోగదారుడు అకౌంట్లో కోట్లు
కస్టమర్ ఖాతాలో నగదు జమ చేయాల్సిన ఉద్యోగి.. పొరపాటున నగదు మొత్తం వేయాల్సిన చోట అకౌంట్ నంబర్ రాశాడు. అంతే.. ఏకంగా 52,314 కోట్ల రూపాయలు ఖాతాదారుడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంతేకాదు, దానిని పర్యవేక్షించాల్సిన మరో అధికారి కూడా గుర్తించకుండా ఓకే చెప్పడంతో వేల కోట్ల రూపాయలు వినియోగదారుడి ఖాతాలో జమయ్యాయి. అయితే, ఆ తర్వాత పొరపాటును గుర్తించి పంపిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.ఇదెవరో కస్టమర్ చేసిన పనికాదు.. స్వయంగా బ్యాంకు ఉద్యోగి తప్పదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు అయిన సిటీ గ్రూప్‌లో 2023 ఏప్రిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
View More
Latest News
05 Mar 2025 10:12 AM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
₹2000 రూపాయల నోట్ల ఉపసంహరణ -RBI నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే నెలలో ₹2000 నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ఆ నోట్ల స్థానం, ఉపయోగం తగ్గిపోవడం, అలాగే నాణ్యత మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలలో భాగమని RBI తెలిపింది. అయితే, ₹2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు కొంత గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకుల ద్వారా నోట్లను తగ్గించేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చే దిశగా తీసుకున్న కీలక అడుగుగా భావించబడుతోంది.
View More
Latest News
05 Mar 2025 10:04 AM
0
28
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
నేతివారిపాలెంలో ఘనంగా దామచర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొండేపీ మండలం నేతివారిపాలెం గ్రామ తెదేపా నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు.
View More
Local Updates
05 Mar 2025 10:04 AM
0
28
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నేటి నుండి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు హాజరుకానున్న 9,96,971 మంది విద్యార్థులు
View More
Latest News
05 Mar 2025 08:22 AM
0
27
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి మాల్కా కొమురయ్య విజయం సాధించడంతో బీర్కూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మిఠాయిలు పంచుతూ బాణసంచా కాల్చుతు సంబరాలు చేసుకున్నారు .ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతు , తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలం లో భారతీయ జనతా పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారం చేపడతామని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు నాగళ్ళ సాయి కిరణ్ , మండల నాయకుడు బస్వరాజ్ ,బీరుకొండ, యోగేష్ , సాయి బాబా , శంకర్ , తదితరులు పాల్గొన్నారు
View More
Latest News
05 Mar 2025 07:47 AM
1
32
Newsread Image

No.1 Short News

Newsread
లీడర్: ఇది కదా అసలైన నాయకత్వం, నేనున్నా అనే భరోసా..
ఇప్పటిదాకా నాయకులని చూశాం, వారి పరిధులను చూశాం, కానీ ప్రజల తో మమేకమై, దర్పం ప్రదర్శించకుండా, అతి సాధారణ నైజాన్ని కూడా చూపించే అసలు సిసలు బాధ్యతాయుత నాయకురాలు దర్శి నియోజకర్గ టీడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అనడానికి ఈ చిత్రం ఉదాహరణ గా చెప్పవచ్చు.తన హోదా, పదవి, స్థాయిని పక్కనబెట్టి సాటి మహిళ బాధను పంచుకుంటున్న ఈ చిత్రం దర్శి ప్రజల హృదయాలను ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు.
View More
Local Updates
04 Mar 2025 22:37 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం సోదరులతో నగర చైర్మన్ & కమీషనర్ ప్రత్యేక సమావేశం
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దర్శి పట్టణ ముస్లిం సోదరులతో మున్సిపల్ కార్యాలయం లో నగర్ కమీషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్ సూచనలతో రంజాన్ లో మస్జిద్ లకు కావలిసిన సౌకర్యాల గురించి వాకబు చేశారు, విద్యుత్, మంచినీరు లాంటి విషయాల పట్ల ఏవైనా ఇబ్బందులు వుంటే తెలియపరచాలని వెంటనే పరిష్కరిస్తామని తెలియచేశారు. ఈ సమావేశం పట్ల దర్శి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.
View More
Latest News
04 Mar 2025 16:21 PM
0
30
Refresh Page
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel